పల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. స్థానిక మునెప్ప నగర్లో నివాసం ఉంటున్న మహేశ్వరరెడ్డి బుధవారం ఇంటికి తాళం వేసి...
Gold
పల్లెవెలుగువెబ్ : మన దేశం బంగారం దిగుమతులు 2021–22 సంవత్సరంలో 33 శాతం పెరిగాయి. మొత్తం సుమారు రూ.3.45 లక్షల కోట్లు విలువైన బంగారం దిగుమతి అయినట్టు...
పల్లెవెలుగువెబ్ : మిర్చి ధర తులం బంగారం ధరను దాటేసింది. వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఇవాళ క్వింటాల్...
పల్లెవెలుగువెబ్ : బంగారం ఏటీఎంలు త్వరలో రాబోతున్నాయి. బంగారాన్ని మరింత పెట్టుబడి సాధనంగా తీర్చిదిద్దడం, షోరూమ్ల్లో కొనుగోలు చేయడం వల్ల పడే అదనపు భారాన్ని తగ్గించడం, చిన్నచిన్న...
పల్లెవెలుగువెబ్ : బీఐఎస్ గుర్తింపు కలిగిన కేంద్రాల్లో హాల్మార్క్ లేని స్వర్ణాభరణాల స్వచ్ఛతను పరీక్షించుకునేందుకు సాధారణ వినియోగదారులను అనుమతిస్తున్నట్లు బీఐఎస్ అధికారిక ప్రకటన వెల్లడించింది. నాలుగు వరకు...

